Tangella Uday Srinivas : తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గురించి భయంకరమైన నిజాలు
కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి తరుపున పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బెట్టింగ్లను నిర్వహించి ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడని అతన్ని ఓడించి కాకినాడ ప్రజలు మేలు చేసుకోవాలంటూ అనంతపురంనకు చెందిన పసుపులేటి పద్మావతి, పసుపులేటి సందీప్ రాయల్ అనే తల్లి కొడుకులు కాకినాడ పార్లమెంట్ ఓటర్లను కోరారు. ఉదయ్ ప్రవర్తిస్తున్న తీరువల్ల, అతను మహిళల పట్ల వ్యవహరించే విధానం అతను చెప్పే మాటలకు చాలా తేడా ఉందన్నారు. […]
Continue Reading